కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా మళ్లించుకుపోతున్నా తెలంగాణ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకుండాపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎక్కడా నోరెత్తకపోవడంతో ఏపీకి అడ్డే లేక
సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం సాగర్ జలాలు విడుదల చేసినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు.