ఖమ్మం జిల్లాలో వానకాలం వరినాట్లు జోరందుకున్నాయి. గత వారంరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు సంబురంగా సాగుత
ఏటా మాదిరిగానే పంట దిగుబడిపై ఆశ పెట్టుకున్నాడు. అప్పు చేసి.. సాగర్ నీరు, బావులు, చెరువును నమ్ముకొని తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు నరసింహాపురం గ్రామానికి చెందిన రైతు కర్రి నాగేశ్వరరావు.
సాగర్ జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున నీటి విడుదల చేసే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
20 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి 2.79 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నందికొండ/ అయిజ/ మదనాపూర్/ శ్రీశైలం/ దేవరకద్ర/ రాజోళి, ఆగస్టు 28 : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక�