Sadarmat Water | సదర్మాట్ ఆయకట్టు కింది రైతులకు సాగునీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తు ఆయకట్టు కింది రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
గోదావరిపై నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని రైతాంగానికి సాగు నీరందించాలన్న లక్ష్యంతో మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర�
నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం ఎస్సారెస్పీ నుంచి ఆదివారం నీటిని విడుదల చేశామని ఏఈఈ మాధురి తెలిపారు.