తెలంగాణలో పశువులను పూజించే గొప్ప సంస్కృతి ఉందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి యాదవసంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించా�
మున్సిపాలిటీలో ఆదివారం నియోజకవర్గ యాదవసంఘం ఆ ధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముందుగా దున్నప�
యాదవుల అభివృద్ధికి గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాలా ప్రాధాన్యం ఇచ్చారని, యాదవులు కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కేసీఆర్దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం
ఎంతో ప్రఖ్యాతి కలిగి న సదర్ ఉత్సవాలను వనపర్తిలో నిర్వహించ డం అభినందనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నా రు. శనివారం పాలిటెక్నిక్ క ళాశాల మైదానంలో సదర్ ఉత్సవాలను సంతోష్యాదవ్, స�