అయ్యప్ప మాలధారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా భక్తుల కోసం రాయితీపై ప్రత్యేక బస్సులను సమకూరుస్తున్నామని ఆర్ట
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సుల సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) అయ్యప్పస్వాముల కోసం శబరిమల యాత్రకు ప్రత్యేకంగా అద్దె బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ �