దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నాడు తరుణ్భాస్కర్. ఆయన హీరోగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్ సంజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్ సంస్థలో సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్బు చెరుకూరి దర్శకుడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. గౌతమ్ �
‘ఇప్పటి వరకు మా సంస్థ భాగస్వామ్యంలో కొన్ని సినిమాలు నిర్మించాను. ఈ ఏడాది మా సంస్థ నుండి తొమ్మిది సినిమాలు రాబోతున్నాయి’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. యస్ ఒరిజినల్స్ పతాకంపై ఈ ఏడాది తొమ్మిది సినిమాలు �