Marco Rubio | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉభయ దేశాలకూ పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్�
మొదట విదేశాంగ కార్యదర్శిగా, ప్రస్తుతం విదేశాంగశాఖ మంత్రి గా ఉన్న ఎస్.జైశంకర్ సాయంతో భారత విదేశాంగ విధానాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ జరిపిన తీవ్ర ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వలసల విధానంపై కొత్త చట్టం తెస్తామని కేంద్రం ప్రకటించింది. వలసదారుల తరలింపు విధానంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్రం కొత్త చట్టాన్ని అమలుచేయాలని పరిశీలిస్తున్నది. దీనిని తాత్కాలికంగా ఓవర్సీస�
S. Jaishankar | డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా (47వ అధ్యక్షుడిగా) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ( External Affairs Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) హా
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ
టెహ్రాన్ : ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసిని ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కలివారు. ఇటీవల ఇరాన్ దేశాధ్యక్షుడిగా రైసి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను తొలిసా�