రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతోపాటు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు.
ప ల్లెలే దేశానికి పట్టుగొమ్మలని.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గ్రామా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్ట�
రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే
మనఊరు -మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు డిక్షనరీలను పంపి