రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ పద్దతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సలహాలు, సూచనలను రైతు నేస్తం ద్వారా తీసుకోవాలన్నారు.
రాష్ట్రప్రభుత్వం సోమవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎల్లారెడ్డి మండలం మీసన్పల్లి గ్రామ రైతువేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వెలవెలబోయింది. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడే సమయంలో
Rythu Nestham | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం అయ్యే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాల మేరకు పంటలను పండించి అధిక దిగుబడులను సాధించే విధంగా రైతులు కృషి చేయాలన్నారు.
collector Adarsh Surabhi | నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. కలెక్టర్ ఇవాళ ఆత్మకూర్ అమరచింత మండలాలను సందర్శించిన అనంతరం అమరచింత మండలంలోని నా�
రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే ‘రైతునేస్తం’ కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను జారీ చేయాలని ప�
ఒకే రకం విత్తనం కోసం రైతులు డిమాండ్ చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్ని రకాల విత్తనాలు ఒకే రకమైన దిగుబడి ఇస్తాయని తెలిపారు. రైతు వే�