అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీల అమలులో చేతులెత్తేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. బుధవారం చిలిపిచెడ్ రైతు వేదికలో తహసీల్దార్ ముసాద్దీక్ ఆ�
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కృషి చేస్తున్నానని, హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి నల్లగొండను సుందరంగా తీర్చి దిద్దేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని నల
పంట పెట్టుబడికి సాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘రైతు బంధువు’ మళ్లీ వచ్చేస్తున్నది. నేటి నుంచే పదకొండో విడుత ఖాతాల్లో జమకాబోతున్నది. అయితే పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ అందించాల
వాస్తవంగా ఈ దేశాన్ని రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగస్ఫూర్తిని బీజేపీ అనైతికంగా దెబ్బతీస్తున్నది. దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయపార్టీల ఉనికే లేకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.