గ్రామాల్లో పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచగా నేటి కాంగ్రెస్ సర్కారు వాటిని గాలికి వదిలేసింది. కొన్నిచోట్ల నీరు లేక మొక్కలు ఎ
పల్లెలు పచ్చని హరితవనాలుగా మారాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృ�
భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పాలనలోనే ఉన్నాయని, ప్రస్తుత సర్పంచ్లు చరిత్రలో నిలిచిపోతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో
బోథ్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నది. ప్రజలు వాకింగ్ చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. మహాలక్ష్మీ పోచమ్మ ఆలయ సమీపంలో ఎకరం భూమిలో రూ.7.05 లక్షలతో పల్లె ప్రకృత�
నిర్మల్ : జిల్లాలోని సారంగపూర్ మండలం ఆలూర్లోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో పోషక ఉద్యాన వనాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. గురువారం సారంగాపూర్ మండలం ఆలూరు బృహత్ పల్ల