ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్
గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని సూరిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖ
ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న ట్లు తెలిపారు.
ప్రజల వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల