Warangal | మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు.
CITU | నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిపోతున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమి లేదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అవలంభిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల వల్ల ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.జి.నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు
కేంద్ర ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్కేఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో గ్
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పిలుపునిచ్చార�