మడుపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశవిద్యాలయo వారి సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ర�
వేదవ్యాసుడు రచించిన మహా భారతంలోనే ఇప్పుడున్న ఏడు ఖండాలనీ ద్వీపాలుగా వర్ణించి అందులోని దేశాలన్నింటి వివరాలు ఇచ్చారు. ఆ కాలంలో 54 దేశాలుగా ఉన్నవి కాలక్రమేణా మార్పులు చెంది ఇప్పుడున్న దేశాలుగా ఏర్పడ్డాయి.