శాతవాహనుల కాలంలో నంగునూరు ఒక చారిత్రక ప్రదేశంగా విరాజిల్లిందని, అందుకు నిదర్శనం పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు లభించాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు
గ్రేటర్లో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్
ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయతీ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న 13వ శతాబ్దికి చెందిన శివాలయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు