ముడా స్కామ్లో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం మైసూరులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్బీ తిమ్మపురపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఒక ఫిర్యాదు అందింది. సమాచార హక్కుల కార్య�
కోల్కతా: సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. గురువారం ఢిల్లీలో జరిగిన టీఎంసీ కార్యక్రమంలో డెరెక్ ఓబ్రెయిన్, యశ్వంత్ సిన్హా తదితర నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరా�