తెలంగాణ ఆర్టీసీలో రాజ్యం చేస్తున్న వెల్ఫేర్ కమిటీలను తక్షణం రద్దు చేయాలని, కార్మికుల చిరకాల డిమాండ్ అయిన విలీనాన్ని వెంటనే చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమ�
ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘అపాయింటెడ్ డే’ పై వేలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతల వినతులను పెడచెవిన పెట్టి ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వ�
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
‘ఎన్నాళ్లీ బానిస బతుకులు. ఇంకెన్నాళ్లీ ఊడిగం. 50 వేల మందిమి 30వేలకు వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి. తిప్పాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు తగ్గారు. పని భారం మరీ దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, సమ్మె హామీలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఆర్టీసీలో కార్మిక సంఘాల�