ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ముందుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మాటాడారు. ఆర్టీసీ కార్మికులు ప్రతి రెండవ మంగళవారం డిపో స్థాయి నుం�
ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన కే రాజిరెడ్డి ఎస్డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదిక