రాష్ట్రంలో కొత్తగా రెండు డిపోలు, ఆరు బస్స్టేషన్ల నిర్మాణంతోపాటు పలు బస్స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ బస్భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ప�
యాజమాన్య అలసత్వం, సర్కారు నిర్లక్ష్యంపై ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.