అయిజ నుంచి కర్నూల్కు వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్ కారణంగా బస్సు బాడి టైర్లకు రాసుకోవడంతో మంటలు చెలరేగడం గుర్తించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం త�
దూరప్రాంతాలు, ఇతర రాష్ర్టాలకు ఉమ్మడి జిల్లా నుంచే వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేసిన తర్వాత.. డైరెక్ట్ సర్వీసులు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి.
హైదరాబాద్ : అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్డౌన్ నిబంధనలు అనుసరించి టీఎస్