రాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నరకం చూస్తున్నారు. సమయానికి బస్సులు రాక.. గంటల తరబడి బస్టాండ్లు, రోడ్లపైన చీకట్లో నిల్చోని నిరీక్ష�
పేరుకే జిల్లా కేంద్రం.. రాత్రి 9 దాటితే బస్సులు కరువు.. హైదరాబాద్ నుంచి నాగర్కర్నూల్కు రాత్రివేళల్లో చేసే ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ సమయంలో సర్వీసులు తక్కువగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర రా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ సోమవారం చుక్కలు చూపించింది. దసరా వేడుకలు, విద్యాసంస్థలకు సెలవులు ముగియడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వార ఆరంభం కావడం.. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం దూర ప్రా�
పండుగకు సొంతూళ్లకు చేరుకున్న ప్రజలకు తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ చుక్కలు చూపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడంలో రవాణా సంస్థ పూర్తిగా విఫలమైంది. బస్సులు రాక ప్రయాణికులు పొద్దంతా బస్టా
ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నగరంలో సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది నగరవాసులు, ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు క్యాబ్ సేవలను వినియోగించుకు�