ప్రజలపై మరో అదనపు బాదుడుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మెట్రో రైల్ టికెట్ ధరల పెంపునకు రెడీ అవుతున
కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించ�
బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కులగణన సర్వేలో కాలయాపన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఫలాలు దక్కే విషయంలో అనుమానాలు నెలకొన్నాయని ఆ�
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులను పెంచేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం, ప్రజలకు