జీవితకాలం ఆర్టీసీకి సేవ చేసి.. చివరి దశలో ఉపయోగపడుతుందని తమ జీతంలో నుంచి దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురువారం బస్భవన్ ఎదుట ‘ఉపవాస దీక్ష’ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ బాధ్యుడు పట్టాభి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం
ముషీరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ను శుక్రవారం రాష్ట్ర ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్లో కలిసిన వారు ప�