Indresh Kumar | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) సమయంలో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సౌదీఅరేబియాలో ఉన్నారు. దాంతో దాడి జరిగిన వెంటనే ప్రధాని ఆదేశాల మేరకు హోంమంత్రి అమిత్ షా (Amith Shah) నే అన్ని వ్యవహారాలు చూసుకున్నారు.
Tensions in Goa | బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సుభాష్ వెలింగ్కర్, క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదస్పద వ్యాఖ్య�
RSS leader's dig at BJP | బీజేపీ అహంకారంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు మండిపడ్డారు. (RSS leader's dig at BJP) అందుకే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని 241 సీట్ల వద్ద రాముడు నిలిపినట్లు అన్నారు.
రామాలయ ప్రారంభోత్సవం జరిగే సమయంలో (Ram Temple Inauguration) జై శ్రీరాం అని నినదించాలని ముస్లింలకు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.