Rythu Bharosa | రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికే ఓ సీజన్ ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ప్రస్తుతం రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నది.
భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా అవసరమైన చర్యలు తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్ రవి నా యక్తో మా�
ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి.
Dharani | రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో మరో రెవెన్యూ సమస్యకు ధరణి వేదికగా ప