RBI-Rs 500 | ఆర్బీఐ వద్ద రూ.88,032.5 కోట్ల విలువ గల రూ.500 కరెన్సీ నోట్ల సమాచారం లేదని తేలింది. మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు వచ్చిన సమాధానంలో ఈ సంగతి తేలింది.
కరోనా కేసులు కాస్త పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనాను నియంత్రించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదే�
శుభప్రద్ పటేల్ | ప్రకృతిని కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ హరిత నిధిలో తాను సైతం భాగస్వామినవుతానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ ప్రకటించారు.