‘నా భీమ్ హృదయం బంగారం లాంటిది. కానీ ధిక్కారం ప్రకటిస్తే మాత్రం సర్వశక్తితో, ధీరోదాత్తుడిగా పోరాటానికి సిద్ధమవుతాడు’ అంటూ కొమురం భీమ్ పాత్ర గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏదైన సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనే అనుమానంలో అభిమానులు ఉండగా, వారం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే( మే 20) సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. కొద్ది సేపటి క్రితం మేకర్స్ ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. రేపు ఉదయం 1
కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటులకు కరోనా అని తెలుసుకొని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు అయితే దేవాలయాలకు వెళ్లి త్వ�
ఆర్ఆర్ఆర్..సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు చాలా సంతోషంగా ఉంటారు.
ఎంత పెద్ద దర్శకుడు అయిన కెరీర్లో ఒక్కోసారి భయపడతాడు. తన సినిమాను చూసుకుని టెన్షన్ పడతాడు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ ప్రముఖులపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.ఈ నెల మొదట్లో అలియా భట్ కరోనా బారిన పడగా, ఈ విష�
మూడేండ్ల క్రితమే మార్పు అదీ కేంద్రం సూచనలతోనే అభివృద్ధి పనులు జరిగిన చోట కొంత మార్పు ఉండవచ్చు ఈఎన్సీ గణపతిరెడ్డి వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే రీజినల్ రిం�
నిన్నటివరకు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపించాయి.