రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణపై సందిగ్ధత వీడటంలేదు. పరిహారం విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత కొరవడినట్టు తెలుస్తున్నది.
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) భూసేకరణపై సంగారెడ్డి జిల్లాలోని రైతులు తిరగబడుతున్నారు. ఆర్ఆర్ఆర్కు భూ ములు ఇచ్చేదిలేదని రైతులు ఆందోళనకు దిగుతున్నా రు. విలువైన తమ భూములను సేకరించవద్దని సర్వే
భువనగిరి ఆర్డీఓ పరిధిలో 199 హెక్టార్లు యాదాద్రి భువనగిరి ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు సంబంధించి కీలక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. భువనగిరి ఆర్డీఓ పరిధిలోని రాయగిరి, గౌస్�