Roshni Nadar | హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL technologies) ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. అదేవిధంగా దేశంలోని టాప్ 10 కుబేర మహిళల జాబితాలో ఆమె అతిపిన్న వయస్కురాలిగా కూ
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ‘ఫోర్బ్స్' తాజాగా విడుదల చేసిన 2023 జాబితాలో నలుగు
దేశీయ మహిళ కుబేరుల జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా తొలిస్థానంలో నిలిచారు. 2021 సంవత్సరానికిగాను కొటక్ మహీంద్రా బ్యాంక్-హురున్ సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో ఆమె