శ్రీలంక టూర్ను భారత అండర్-19 జట్టు ఘనవిజయంతో ముగించింది. గురువారం ముగిసిన రెండో యూత్ టెస్టులో యువ భారత్ 211 పరుగుల భారీ తేడాతో శ్రీలంక అండర్-19ను చిత్తు చేసింది.
Taiwan Open : భారత అథ్లెట్లు తైవాన్ ఓపెన్ (Taiwan Open)లో పతకాల పంట పండించారు. శనివారం జ్యోతి ఎర్రాజీ, అబ్దుల్లా, పూజలు స్వర్ణాలతో మెరవగా.. పోటీల చివరి రోజైన ఆదివారం కూడా మరో నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి.