కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇటీవల సమావేశాల నిర్ణయం మేరకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) జూలై 14న భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యులకు కేఆర్ఎంబీ సోమవారం లేఖ రాసిం�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాపై చర్చించేందుకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) తీరు ఏమాత్రం మా
KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షణ కమిటీ సమావేశం మరోసారి వాయిదాపడింది. శుక్రవారం (సెప్టెంబర్ 2న ) జరగాల్సిన సమావేశం.. ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భేటీ ఆగస్టు చివర�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్దేశించిన అంశాలపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం మేరకు వివిధ అంశాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రిజర్వాయర్ మేన�