గోదావరిని కొల్లగొట్టే కుట్రలపై నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. దీంతో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార
తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.,
ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 11లో పొందుపరచని పలు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన రివర్ బోర్డుల గె జిట్ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు �
ముందుచూపు లేకుండా, రాష్ర్టాల అభ్యంతరాలు, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన రివర్ బోర్డుల గెజిట్కు నేటితో ఏడాది పూర్తయినప్పటికీ సాధించింది శూన్యం. కేంద్ర జల్శక్తి మంత్రిత్
రివర్ బోర్డులతో తెలంగాణ నీటి కలలకు విఘాతం తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బోర్డులతో తూములు, కాల్వల నిర్వహణ నష్టాలు తెస్తుందని, తెలంగాణ నీటి క�