రోజూ ఇంత కాఫీ నోట్లో పడందే చాలామందికి తెల్లవారదు. ఆ కాఫీ ధర త్వరలో చేదు రుచిని కలిగించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కాఫీ పౌడర్ కిలో రూ.1000 ఉండగా, స్థానిక మార్కెట్లల
మరోప్రక్కన, గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం మెల్లమెల్లగా నీరుకార్చివేయబడుతోంది. ఈ పథకం కింద లభించే వేతనం, జాతీయ కనీస వేతనం స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంది. అలాగే, పథకం కింద 100 రోజుల పన
Minister Indrakaran Reddy | కేంద్రంలోని నరేంద్ర మోదీ( Narendra Modi) సర్కార్ పెంచుతున్న నిత్యవసర ధరల వల్ల సామాన్యులు సతమతమవుతున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు.
ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరు
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీ�