Youth | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామ యువకులకు మాజీ సర్పంచ్ వేముల కృష్ణ వాలీబాల్ కిట్లు అందించారు.
ప్రభువు దైవ రాజ్యం గురించి ప్రబోధిస్తూ ప్రజలతో మమేకమైపోయాడు. ప్రజలూ ఆయన చెప్పే నిజాయతీ గల మాటలు వింటూ లీనమైపోయేవారు. వారంతా ఎప్పుడూ ప్రభువుతోనే ఉండేవారు. అక్కడే తినేవారు. ఈ పరిస్థితిని గమనించిన సంపన్నుల
క్రైస్తవులం అని చెప్పుకోవడమే కాదు.. క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా ప్రవర్తించాలి, క్రీస్తులా ప్రార్థించుకోవాలి. ప్రభువు ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి సారించాడు. మొదటిది దేవుడ్ని పూజించాలి. రెండోద�
Minister Jagadish reddy | అయ్యప్పస్వామి మాలధారణ సన్మార్గంలో నడవడానికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు.