కేంద్రంలో బీజేపీ సర్కార్ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం (Srisailam) పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు (Po
సాగునీటి కోసం మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు గురువారం ధర్నా చేశారు. మండలంలోని పొత్తూరు బానే మానేరు బ్రిడ్జిపై పలు గ్రామాల రైతులు సాగునీరు విడుదల చేయాలని �
Water Release |ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్క్రాం కోసం అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
KRMB | నల్గొండ : నాగార్జున సాగర్ రైట్ కెనాల్కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పం�
నాగార్జున సాగర్లో (Nagarjuna Sagar) ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు (Right Canal) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల�