Accident | రిక్షాపైకి బస్సు దూసుకెళ్తే బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా ఇది జరిగింది. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగ�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
సూరత్కు చెందిన నలుగురు విద్యార్థులు అచ్చం మనిషి లాంటి రిక్షాను లాగే రోబోను తయారు చేశారు. రూ.30 వేలు వెచ్చించి, 25 రోజుల పాటు శ్రమించి వారు ఈ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చారు. బ్యాటరీతో ఈ రోబో రిక్షావాలా పని చేస్త
Rickshaw Pull Robot | పలు రంగాల్లో సహాయపడే రోబోలను గతంలో కూడా తయారు చేసినట్లు దీనిని రూపొందించిన విద్యార్థుల్లో ఒకరైన మౌర్య శివం తెలిపారు. మనుషులు నడిచే విధానాన్ని పరిశీలించిన తర్వాత అలా నడుస్తూ రిక్షాను లాగే ఈ రోబో�