సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి
ఆర్వోలు లేకుండానే పరిమితికి మించి రైతుల ధాన్యాన్ని ఎలా దించుకున్నారంటూ హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య రైస్ మిల్లు యజమానిని ప్రశ్నించారు. ఇలాగైతే వారికి డబ్బులెట్లా ఇచ్చేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న పలు పారాబాయిల్డ్ రైస్ మిల్లుల యాజమాన్యాలు భారీ దోపిడీకి తెరలేపుతున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్లోని లొసుగులను అదునుగా చేసుకొని వందల కోట్ల రూపాయలను �