అకాల వర్షంతో రైతన్న ఆగమాగమవుతున్నాడు. గురువారం రాత్రి, శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన వానకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేలవాలగా, మామిడి కాయలు రాలిపోయా యి. చేతికొచ్చిన మక్కజొన్
ప్రకృతి వైపరీత్యాలు రైతుకు పరీక్ష పెడుతున్నాయి. మొన్నటిదాకా సాగునీళ్లు లేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం
ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం తర్వాత అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రీతాబాద్లో పిడుగుపడి 20 గొర్రెలు మృతిచెందాయి.
శనివారం సాయంత్రం వడగండ్ల వాన, ఈదురుగాలులతో పరిగి మండలం ఇబ్రహీంపూర్, ఇబ్రహీంపూర్ పెద్దతండా పరిధిలో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు సైతం నేల రాలాయి.