Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ �
భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాన్ని స్టాలిన్ ప్రభుత్వం బహిష్కరించింది. వరదల సందర్భంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ చేపడుతున్న రక్షణ, సహాయ కార
Covid Cases Rise | దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల పనితీరును ప్రధాని మోదీ సమీక్షించినట్లు సమాచారం. సుమారు అయిదు గంటల పాటు కొద్ది మంది మంత్రులతో ఆయన మాట్లాడారు. గురువారం సాయంత్రం ఈ సమీక్ష సమావేవం జరిగినట్లు తెలుస్�