అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల మధ్య గుడారాలు వేసుకున్న పలు కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంత�
రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల ఏసీబీ దాడుల్లో ముగ్గురు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్ అంబర్పేట తహసీల్దార్ కార్యాలయ పరిధిలో తన తల్లి ప్లాటు రిజిస్ట్రేషన్ ఫైల్ తదుపరి ఉ�
డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది.
లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఆ రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ట్రాప్ వేశారు.