పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిన ‘రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది.
‘రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ అర్ మం త్రాన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే నగరాలు, పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి శనివారాన్ని ర�
సూర్యాపేట.. దేశంలో చెత్త రహిత, పరిశుభ్ర పట్టణంగా నిలువడమే కాకుండా చెత్త నుంచి ఆదాయం సమకూర్చుకునే మున్సిపాలిటీగా పేరు దక్కించుకుంది. ఇప్పటికే మూడు బుట్టల విధానంతో ప్రజల ద్వారా చెత్తను సేకరిస్తున్నది.
ఇంటి వ్యర్థాలను తొంబై శాతం పునర్వినియోగించవచ్చని బయో-ఎంజైమ్స్ నిపుణురాలు, పర్యావరణవేత్త రేవతి మాచర్ల సూచించారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో క్యాం
‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�