విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీట
అతను 36ఏండ్ల్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ సమాజానికి పాఠాలు నేర్పిన పంతులు. కానీ నేడు ఆయనకు తన కొ డుకులు అమానవీయ శిక్ష విధించారు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన తాను తన కుటుంబంలోనూ ఇద్దరిని ప్రభుత్వ ఉ�
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి 7 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తనకు బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నానని ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తంచేశాడు.