Nirmala Sitharaman: రూ.22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు సీజ్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో
Engineer Rashid | జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని అవామీ ఇతిహాద్ పార్టీ (ఏఐపీ) అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ డిమాండ్ చేశారు. కేంద్ర పా�
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రద్దైన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఎన్
Former minister Kakani | నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లకు ఇదివరకు ఉన్న పేర్లను పునరుద్దరించాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తొలగించిన సిక్కు మత జెండాను పునరుద్ధరించారు. తూర్పు ఆఫ్ఘనిస్థాన్లోని పక్తియా ప్రావిన్స్లో ప్రసిద్ధ గురుద్వారా వద్ద సిక్కు మత జెండాను తాలిబన్లు గురువారం తొలగించార