విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ( సీజీఆర్ఎప్-2) చైర్మన్ ఎరుకల నారాయణ స్పష్టం చేశారు.
పల్లెనిద్ర కార్యక్రమం ఓ చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండా తండాలో పల్లెనిద్ర చేశారు. గురువారం ఉదయం ఆయన ఆమ
సినీరంగంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వివిధ విభాగాల ప్రతినిధులతో విస్త్రతంగా చర్చలు జరుపుతున్నది. షూటింగ్లు నిలిపివేసిన క్రమంలో తిరిగి పరిశ్రమను పట్టాలెక్కించే�