Telangana | రేవంత్రెడ్డి సర్కారు అప్పుకోసం మరోసారి రిజర్వు బ్యాంకు తలుపు తట్టింది. మరో రూ.2,500 కోట్లు అప్పుచేసింది. ఈ విషయాన్ని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో అధికారం చేపట్టిన ఎనిమిది నెలల�
బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇచ్చిన రుణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల అధిపతులకు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 9న రాజే