తన కూతురు శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో జరిగింది. ఎస్ఐ రాహుల్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గొల�
ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో చోటు చేసుకుంది.
పేద మైనార్టీ మహిళలకు పంపిణీ చేసిన కుట్టుమిషన్లను వెనక్కి ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడం హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుడు అక్టో