Indian Coast Guard: అమెరికా సేయిలింగ్ నౌక సీ ఏంజిల్.. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్కు సుమారు 52 నాటికల్ మైళ్ల వద్ద చిక్కుకుపోయింది. అయితే ఆ నౌకతో పాటు దాంట్లో ఉన్న ఇద్దరు సెయిలర్లను భారతీయ కోస్�
Coast Guard Rescues | కార్గో షిప్ సముద్రంలో మునిగింది. ఆ నౌకకు చెందిన 11 మంది సిబ్బందిని కోస్ట్ గార్డ్ రక్షించింది. ఆపద గురించి తెలుసుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ నౌకలు, డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్తో ఆ ప్రాంతానికి చే�
Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది.
Coast Guard Rescues Fishermen | సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురై మునగసాగింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోస్ట్గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ ద్వారా 12 మంది మత్స్యకారులన�
ముంబై: కిడ్నాప్ అయిన కుమార్తెను ‘టేకెన్’ సినిమా తరహాలో ఆమె తండ్రి రక్షించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల షాహిద్ ఖాన్, బాంద్రాలోని గార్మెంట్స్ తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. �
ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
లక్నో: అన్నను మొసలి బారి నుంచి తమ్ముడు కాపాడాడు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. సోదరులైన వికాస్, నీరజ్ శుక్రవారం వ్యవసాయ పనుల అనంతరం చేతులు కడుక్కునేందుకు సమీపంలోని �