75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించి, జనగణమన పాడారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు, అన్ని గ్రామాల్లో�
చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో 75వ భారత గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆవిష్కరించారు. అనంతరం పోలీసు�
Republic Day 2024 | ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఎంతో కీలకమైంది. భారత రాజ్యాంగం అధికారికంగా 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్�