దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెర�
లండన్: బ్రిటన్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. ఆ దేశంలో శుక్రవారం 35 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 22 తర్వాత బ్రిటన్లో గరిష్ఠ సంఖ్�