Amit Shah | నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆయన మూడోసారి పాలనను పూర్తి చేస్తారని చెప్పారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు ఆయన పదవీ వి�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గత ప్రాధాన్యతను అనుసరించినట్లు ఆయన చెప్పారు.
ముంబై: వచ్చే మార్చిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలకు మంత్రి నవాబ్ మాలిక్ ఘటుగా బదులిచ్చారు. అంచనాలు, కలలు, ప్రార్థనలతో మీ కోరికల�